తెలంగాణ

పల్లెవెలుగు బస్సులతో ఏటా 800 కోట్ల నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పల్లెవెలుగు బస్సులతో తమ సంస్థకు ఏటా 800 కోట్ల రూపాయల నష్టం వస్తోందని, అయినప్పటికీ మారుమూల గ్రామాలకు సైతం రవాణా సౌకర్యాలను మెరుగుపరచేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తెలిపారు. 56 వేల మంది కార్మికులను కాపాడుకుంటూ ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆదాయాన్ని పెంచేందుకు పలు మార్గాలను అనే్వషిస్తున్నామని ఆయన తెలిపారు.