రాష్ట్రీయం

ఓటర్ల జాబితాలో కొత్తగా నమోథు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: ఓటర్ల జాబితాలో పేర్లను నమోదు చేసుకునేవారికి కేంద్ర ఎన్నికల కమిషన్ మరోసారి అవకాశం కల్పించింది. దరఖాస్తులను ఈ నెల 14 వరకు సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో లేదా తహశీల్‌దారు కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుందని చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఆర్.పి. సిసోడియా తెలిపారు. ప్రజల సౌకర్యార్థం ఈ నెల 11 న ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో సంబంధిత అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. వారికి దరఖాస్తులను అందించవచ్చని సిసోడియా తెలిపారు.