తెలంగాణ
సమగ్ర దర్యాప్తు జరిపించండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 25 February 2018
హైదరాబాద్, ఫిబ్రవరి 24: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం, దంతనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి జరిగిన ఉప ఎన్నికపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని టి.పిసిసి ఎన్నికల విభాగం సమన్వయ కమిటీ అధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి, సభ్యులు జి. నిరంజన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డిని కోరారు. 2017లో జరిగిన గ్రామ సర్పంచ్ ఉప ఎన్నికల్లో 742 మంది దళితుల ఓట్లను తొలగించిన విషయమై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ వారు వినతి పత్రం అందజేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం నోటీసు బోర్డులో పెట్టిన ఓటర్ల జాబితాకు పోలింగ్ స్టేషన్లలో ఉంచిన జాబితాల్లో తేడాను కమిషన్ దృష్టికి తెచ్చారు.