తెలంగాణ
రాజ్యసభ బరిలో నలుగురే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 14 March 2018
హైదరాబాద్, మార్చి 13: రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల బరిలో నలుగురు అభ్యర్థులు మాత్రమే మిగిలారు. ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన జాజుల భాస్కర్ నామినేషన్ తిరస్కరించినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించారు. దీంతో బరిలో అధికార టిఆర్ఎస్ నుంచి జోగినపల్లి సంతోష్కుమార్, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్, కాంగ్రెస్ నుంచి బలరామ్ నాయక్ మిగిలారు.