తెలంగాణ

చిత్తశుద్ధి ఉంటే కేంద్రానికి వ్యతిరేకంగా ఓటెయ్యాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: కేంద్రపై ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానంలో కేంద్రానికి వ్యతిరేకంగా ఓటు వేసి టీఆర్‌ఎస్ పార్టీ తన చిత్తశుద్ధిని చాటుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఎలాంటి సహాయం చేయ డం లేదని, విభజన హామీలను అమలు చేయడం లేదని ఆరోపణలు చేస్తూ బీజేపీతో అంతర్గతంగా పొత్తు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. అవిశ్వాసంపై చర్చ జరపకుం డా ఉండేందుకే టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో గందరగోళం సిృష్టిస్తూ బీజేపీకి సహాయం చేస్తున్నారని విమర్శించారు.