తెలంగాణ

ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లించాలి : కృష్ణయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: విద్యార్థ్ధుల రీయంబర్స్‌మెంట్‌ను పూర్తిగా ప్రభు త్వం చెల్లించాలని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని హామీలు గుప్పించిన ప్రభుత్వం ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై పరిమితులు విధించడం ఏమిటని ప్రశ్నించారు. బీసీ విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం పరిమితి విధించడంతో ఎంతోమంది విద్యకు దూర మవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో కాలేజీలో ఒక్కో రకమైన ఫీజు ల విధానం ఉందని, దీంతో ఒకే కోర్సు చేస్తున్న వారు ఆయా కా లేజీల బట్టీ ఫీజులు చెల్లిస్తు న్నారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆ కాలేజీలో ఫీజు స్ట్రక్చర్‌కు అనుగుణంగా పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు.