తెలంగాణ

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అర్చకులకు వేతనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో పనిచేస్తున్న 5వేల మంది అర్చకులు, ఆలయ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలివ్వనున్నట్టు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. దేవాదాయ శాఖ పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. భూ రికార్డుల ప్రక్షాళనలో సుమారు 75 వేల ఎకరాల దేవాదాయ భూములు ఉ న్నట్టు తెలిందని, కొన్నింటిపై వివాదాలు ఉన్నాయన్నారు. వీటిపై 1180 కేసులు న్యాయస్థానాల్లో ఉన్నాయని వివరించారు. యాదాద్రితో పాటు భధ్రాద్రి, వేములవాడ ఆలయాలకు బడ్జెట్‌లో రూ. 100 కోట్లు కేటాయించామన్నారు.