తెలంగాణ

విభజన హామీలపై జోక్యం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చేలా, విభజన హామీలు అమలు చేసే విధంగా చూడాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తక్షణం జోక్యం చేసుకోవాలని ఆ పార్టీ ఎంపీల బృందం మంగళవారం రాష్టప్రతి భవన్‌లో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖను ఆందజేశారు.