తెలంగాణ

టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజారామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: టీపీసీసీ అధికార ప్రతినిధి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాజారామ్ యాదవ్ మంగళవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. టీఆర్‌ఎస్ నాయకురాలు, ఎంపీ కవిత అధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు. కవిత ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.