తెలంగాణ

వడదెబ్బకు ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతనకల్, ఏప్రిల్ 18: వడదెబ్బకు గురై వ్యక్తి మృతిచెందిన సంఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన కన్నం నర్సయ్య (46) వేసవికాలంలో తీవ్ర ఉష్ణోగ్రత ఉండటంతో వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిరుపేద కుటుంబం కావడంతో ఇంటి పెద్ద మృతితో కుటుంబ సభ్యులు రోడ్డున పడింది. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులు రోదనలు అందరికీ కంటతడి పెట్టించాయి. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా అదుకోవాలని గ్రామసర్పంచ్ తీగల కరుణశ్రీగిరిధర్‌రెడ్డి కోరారు.