తెలంగాణ

కేంద్ర నిధుల అధ్యయనానికి కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖలకు అందుతున్న కేంద్ర నిధుల పర్యవేక్షణకు ఒక ప్రత్యేక కమిటీని ప్రభుత్వం నియమించింది. తెలంగాణ రాష్ట్ర ఎస్‌పీఎంయు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ బీ.ఎస్. నాగేంద్ర, ఇదే విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఎంహెచ్ రాం నాయక్, ట్రెజరీలు, అకౌంట్స్ శాఖ ఏటీఓ ఈ. రామకృష్ణ, ఎస్‌టీఓ రుబెన్ దుస్మాన్‌లను కమిటీలో సభ్యులుగా నియమించారు.