తెలంగాణ
మహాగణపతిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 11 September 2019
ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతిని మంగళవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దర్శించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం గణనాథుడి చెంతకు చేరుకున్న ఆమెకు ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. గణనాథుడికి పూజలు నిర్వహించిన అనంతరం ఆమెకు ఉత్సవ కమిటీ మెమెంటోను అందజేశారు.