తెలంగాణ

‘యురేనియం’పై నేడు అఖిలపక్ష రౌండ్ టేబుల్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాల వల్ల కలిగే నష్టాలపై చర్చించేందుకు ఆదివారం మధ్యాహ్నం మాదాపూర్‌లోని దసపల్లా హోటల్‌లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టీడీపీ నుంచి ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డ, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఒవైసీ, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి, టీజేఎస్ నుంచి కోదండరామ్ తదితరులు పాల్గొంటారు.