తెలంగాణ

వైద్యులను ప్రాసిక్యూట్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: సరోజనిదేవి కంటి ఆస్పత్రిలో శస్తచ్రికిత్సల సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులను ప్రాసిక్యూట్ చేయాలని ఎబివిపి మానవ హక్కుల సంఘానికి సోమవారం విజ్ఞప్తి చేసింది. ఈ వ్యవహారంలో ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం, వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం ఉందని వీరందరిపై చర్యలు తీసుకోవాలని ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప కోరారు. కలుషితమైన ద్రవాన్ని సరఫరా చేసిన హసీబ్ ఫార్మాస్యుటికల్స్ కంపెనీని బెంగాల్ ప్రభుత్వం రద్దు చేసినా, ఇక్కడి వైద్యులు దానిని వినియోగించిన కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.