తెలంగాణ
ఆరేళ్లలో ఏమీ చేయలేనోళ్లు ఇప్పుడు చేస్తారా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 16 October 2019
హుజూర్నగర్, అక్టోబర్ 15: గత ఆరేళ్లలో రాష్ట్రంలో, హుజూర్నగర్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా అప్పులు చేసిన వారు ఇప్పుడు అభివృద్ధి చేస్తారా? అని కాంగ్రెస్ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఉదయం హుజూర్నగర్ నుంచి కోదాడ వెళ్లే రోడ్డులో శ్రీ విఘ్నేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం దద్దనాల చెర్వు కాలనీలో ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.