తెలంగాణ

రాష్ట్ర చేప కొర్రమీను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: రాష్ట్ర చేపగా కొర్రమీనును ఎంపిక చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ప్రకటన చేసింది. పశుసంవర్థకం, మత్స్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ చందా పేరుతో ఈమేరకు జీఓ 20 జారీ అయ్యింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పుష్పంగా తంగేడు, రాష్ట్ర చెట్టుగా జమ్మి, రాష్ట్ర పక్షిగా పాలపిట్టను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్ర హోదా కొర్రమీను (చన్నాస్ట్రియేటస్)కు దక్కింది.