తెలంగాణ

టీఎస్ టీడీపీ బీసీ కమిటీ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: తెలంగాణలో టీడీపీ బీసీల విభాగానాకి ప్రధాన్యత ఇవ్వాలని ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో పార్లమెంట్ నియోజక వర్గాల వారిగా 3 నుంచి 5 పేర్లను సూచించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఎపీ మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్ర పార్టీని ఆదేశించారు. దీంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ నేతలకు సూచించారు. ఈ మేరకు ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్భువన్‌లో బీసీలకు సంబంధించిన నేతలతో మాట్లాడి వచ్చే శనివారం నాటికి పేర్లు సిద్ధం చేయాలని పార్టీ నిర్ణయించంది. సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ రమావత్, రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్, మీడియా కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.
*చిత్రం... హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో మాట్లాడుతున్న పార్టీ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్‌రెడ్డి