తెలంగాణ

నేడు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆయన 24వ తేదీ ఆదివారం సాయంత్రం రవీంద్రభారతిలో జరిగే జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. జస్టిస్ కొండా మాధవరెడ్డిపై స్మారకోపన్యాసం ఇస్తారు. ఈ కార్యక్రమంలో ఆయన లా, ఎకనామీ ఈఅంశాలపై ప్రసంగిస్తారు.
ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, ఆర్‌బిఐ గవర్నర్ వై వేణుగోపాల రెడ్డి హాజరవుతారు. ఉదయం 10 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం మామిడిపల్లి గ్రామం వద్ద నెలకొల్పిన సింబయాసిస్ ఇంటర్నేషనల్ వర్విటీ క్యాంపస్‌ను అరుణ్ జైట్లీ ప్రారంభిస్తారు.
ఇందులో మహబూబ్‌నగర్ జిల్లా ఎంపి ఏపి జితేందర్ రెడ్డి, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె టిరామారావు, సింబయాసిస్ ఇంటర్నేషనల్ వర్శిటీ పద్మభూషణ్ డాక్టర్ ఎస్‌బి మజుందార్ పాల్గొంటారు.