తెలంగాణ
‘ఖమ్మం జిల్లాకు నష్టం వాటిల్లకుండా పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చండి’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 11 September 2016
హైదరాబాద్, సెప్టెంబర్ 10: పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని ఎఐసిసి నాయకుడు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదు కానీ, మీరు నిర్మించబోయే ప్రాజెక్టు వల్ల ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయని నిపుణులు చెబుతున్నారని ఆయన ముఖ్యమంత్రికి చెప్పారు.