హైదరాబాద్

ఓయు పరిపాలనా భవనం ముందు ఏబివిపి విద్యార్థుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, అక్టోబర్ 22: ఓయు అధికారులు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడం తగదని ఏబివిపి విద్యార్థులు పేర్కొన్నారు. శనివారం పిహెచ్‌డి అడ్మిషన్లలో జాప్యం జరగడాన్ని నిరసిస్తూ ఓయు పరిపాలనా భవనం ముందు ఆందోళనకు దిగారు. లోనికి చొచ్చుకుపోవడానికి యత్నించడంతో పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఓయు అధికారులు వెంటనే పిహెచ్‌డి అడ్మిషన్లు నిర్వహించాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు.