తెలంగాణ

పింఛన్, ఆసరాకు రూ. 1100 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: రాష్ట్రానికి రూ. 1100 కోట్లు కరెన్సీ నోట్లు వచ్చాయి. ఈ మేరకు ఆర్బీఐ నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖకు సమాచారం అందింది. గురువారం రాష్ట్రానికి రూ. 1800 కోట్లు కరెన్సీ రాగా, సోమవారం రూ. 1100 కోట్లు వచ్చాయి. ఈ కరెన్సీ మొత్తం చిన్న నోట్ల రూపంలోనే ఉందని అధికారులు తెలిపారు. ఆసరా, పింఛన్ కింద వృద్ధులకు ఇచ్చేందుకు అవసరమైన కరెన్సీ లేదు. ఇలాంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం చిన్న నోట్లను పంపించాలని ఆర్బీఐని కోరింది.