తెలంగాణ

‘కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: అమాయకులైన తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఆయన డిజిపి అనురాగ్ శర్మను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. తమ పార్టీ సీనియర్ నాయకుడు జి.నిరంజన్ కుమారులు జి. రాఘవేందర్, రాకేశ్‌ల పట్ల సనత్‌నగర్ పోలీసు స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ కృష్ణ దుర్భాషలాడుతూ, దురుసుగా ప్రవర్తించారని ఆయన ఫిర్యాదు చేశారు.