తెలంగాణ

నేడు ప్రపంచ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: నేటి నుంచి మూడు రోజుల పాటు జియోస్పాటియల్ సాంకేతిక పరిజ్ఞానంపై సదస్సు హైటెక్స్‌లో జరుగుతుంది. సర్వే ఆఫ్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఈ సదస్సును కేంద్రమంత్రి ఎం వెంకయ్యనాయుడు సోమవారం ప్రారంభిస్తారు. సర్వేయింగ్, మ్యాపింగ్, కార్టోగ్రఫీ, ఫోటోగ్రామెట్రీ, శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, 3డి తదితర అశాలు జియోస్పాటియల్ పరిధిలోకి వస్తాయి.