తెలంగాణ

మేడారంలో ట్రైబల్ మ్యూజియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 1: జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా మేడారంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఇందుకోసం మొత్తం మూడు కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ గిరిజన సంక్షేమ ముఖ్యకార్యదర్శి సోమేష్ కుమార్ పేరుతో బుధవారం ఉత్తర్వులు జారీ అయాయి. ఈ విషయంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.