తెలంగాణ

కెపిఎంజి కొత్త చైర్మన్‌గా అరుణ్ ఎం కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: కెపిఎంజి భారత్ విభాగం కొత్త చైర్మన్‌గా అరుణ్ ఎం కుమార్ ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో ఐదేళ్లపాటు ఉంటారు. ఇంతకాలం రిచర్డ్ రెకీ చైర్మన్‌గా పనిచేశారు. కెపిఎంజి బోర్డు అరుణ్ ఎం కుమార్‌ను ఎన్నుకున్నారు. ఆయన ఇంతకాలం అమెరికాలో గ్లోబల్ మార్కెట్స్ వాణిజ్య విభాగం సహాయ కార్యదర్శిగా పనిచేశారు. అమెరికా ప్రభుత్వం తరపున భారత్-అమెరికా సంబంధాలు పటిష్టం చేసేందుకు ఆయన కృషి చేశారని కెపిఎంజి సంస్థ పేర్కొంది. కెపిఎంజి అంటే ప్రతిభకు నిదర్శనమని, ఈ సంస్ధ విస్తరణకు కృషి చేస్తానని కొత్త చైర్మన్ అరుణ్ ఎం కుమార్ చెప్పారు.