తెలంగాణ
పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్గా భూమారెడ్డి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 18 February 2017
హైదరాబాద్, ఫిబ్రవరి 17: తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్గా లోక భూమారెడ్డిని నియమిస్తున్నట్టు వసిఎం కెసిఆర్ శుక్రవారం ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా తెరాస అధ్యక్షుడిగా కొనసాగుతున్న భూమారెడ్డి 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఆదిలాబాద్ జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్గా, 15 ఏళ్ల పాటు సర్పంచ్గా భూమారెడ్డి పని చేశారని పేర్కొన్నారు.