తెలంగాణ

ఎమ్మెల్సీ బరిలో 12మంది అభ్యర్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 12 మంది పోటీ పడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తరువాత 12 మంది రంగంలో నిలిచారు. కొంగర శ్రీనివాస్ ఆల్ ఇండియా బిసి ఓబిసి పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయగా, మిగిలిన 11 మంది ఇండిపెండెంట్లుగానే రంగంలో నిలిచారు. టిఆర్‌ఎస్ మద్దతుతో కటేపల్లి జనార్దన్‌రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు.