తెలంగాణ

కాంట్రాక్టు సిబ్బంది వేతనాలపై కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: రాష్ట్రంలోని వివిధ యూనివర్శిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలపై అధ్యయనానికి ఉస్మానియా యూనివర్శిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ టి తిరుపతి రావు అధ్యక్షతన ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఒయు మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం ముత్తారెడ్డి, కాకతీయ యూనివర్శిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్ జగన్నాధస్వామి సభ్యులుగా ఉంటారు. సభ్య కార్యదర్శిగా ఉన్నత విద్యామండలి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ రావు ఉంటారు.