బిజినెస్

తెలంగాణలో ఆస్తులను అమ్మేస్తున్న బాంబినో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: తెలంగాణ, మధ్యప్రదేశ్‌ల్లోగల ఉత్పత్తి ఆపేసిన ప్లాంట్లు, మెషినరీలు, ఇతరత్రా ఆస్తులను అమ్మేయాలని బాంబినో అగ్రో ఇండస్ట్రీస్ నిర్ణయించింది. 16.65 కోట్ల రూపాయలకు ఈ ఆస్తులను విక్రయించాలని అనుకుంటోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏ సంస్థతో ఎలాంటి ఒప్పందాలు జరగలేదని బాంబినో తెలిపింది. పాస్తా, వెర్మిసెల్లి, మకరాని తదితర ఆహారోత్పత్తులను బాంబినో మార్కెట్‌లో విక్రయిస్తున్నది తెలిసిందే.