తెలంగాణ

విగ్రహం ధ్వంసం కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరమెరి, అక్టోబర్ 13: ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్ గిరిజన మ్యూజియంలో సాంకీమాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటనలో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే సోయం బాబూరావు, తలమడుగు గ్రామానికి చెందిన దుర్వనాగేష్‌ను పోలీసుల శుక్రవారం అరెస్టు చేశారు. ఈనెల 5వ తేదీన జోడేఘాట్ మ్యూజియంలో ఉన్న లంబాడా విగ్రహాన్ని ధ్వంసం చేసన వ్యవహారంలో సోయంబాబూరావు, దుర్వనాగేష్‌ల హస్తం ఉందని, ఇది వరకే కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.