తెలంగాణ

యాదగిరిగుట్టలో పెరిగిన ప్రసాదం ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట,అక్టోబర్ 20: యాదాద్రి శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి దేవ స్థానం, లడ్డూ, పులిహోర, తయారికి ఉపయోగించే నెయ్యి, ఇతర ముడి వస్తువుల రేట్లతో పాటు వంటగ్యాస్ రేట్లుపె రగడంతో పాటు జియస్‌టి ప్రభా వం వల్ల పెరిగిన ప్రసాదాల రేట్లు శుక్రవారం నుండి అమల్లోకి వచ్చాయని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్.గీత, చైర్మన్ బి.నర్సింహ్మమూర్తి తెలిపారు. కొండపైన తన చాంబర్‌లో విలేఖరులతో మాట్లాడారు. జియ స్‌టితో పాటు నిత్యకూలీల కనీస వేతన చట్టం అమలు చేయాల్సి ఉం డటం కూడా రేట్ల పెంపునకు కారణ మని ఆయన చెప్పారు.
కార్తీక మాసం పురస్కరించుకొని పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తుల రద్దీకనుగుణంగా అన్ని ఏర్పా ట్లు చేస్తున్నట్లు చెప్పారు.
కార్తీక మాసంలో ప్రతి నిత్యం 6 విడతలుగా కార్తీక పౌర్ణమి రోజున 9 విడతలుగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలు నిర్వహించ నున్నట్టు తెలిపారు.