తెలంగాణ

‘విహారం దీర్ఘకావ్యం’ పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: సామాజిక తత్వవేత్త, తెలంగాణ బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు రచించిన ‘విహారం దీర్ఘకావ్యం’ పుస్తకాన్ని తెలంగాణ భవన్ గురజాడ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. తెలంగాణ భవన్ సహాయ కమిషనర్ జి.రామ్మెహన్, ఆంధ్రభవన్ పరిపాలన అధికారి లింగరాజు పుస్తకాన్ని అవిష్కరించారు. రామ్మోహన్ మాట్లాడుతూ బిఎస్ రాములు తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీల పాత్ర పోషించారని అన్నారు. పుస్తక రచయిత రాములు మాట్లాడుతూ గాయపడిన హృదయం నుంచి కవిత్వం స్రవిస్తుందని, వాల్మీకి మొదలుకొని వర్తమానం దాకా కవిత్వానికి అక్షరాలను అద్దడానికి తాను స్పూర్తి పొందానని తెలిపారు.