తెలంగాణ

తెలంగాణలో 2.5 కోట్ల మంది పుష్కర స్నానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ఆగస్టు 12 నుంచి ఈ రోజు మధ్యాహ్నం 3గంటల వరకు కృష్ణా పుష్కరాల్లో మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1,80,11,801 మంది, నల్గొండ జిల్లాలో 70,87,030 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో ఏర్పాటుచేసిన వివిధ పుష్కర ఘాట్లలో యాత్రికులు పుష్కర స్నానం చేసినట్లు అధికారులు వెల్లడించారు.