ఆంధ్రప్రదేశ్
తిరుమలలో బ్రోకర్లదే రాజ్యం!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 31 May 2016
అనంతపురం: తిరుమలలో బ్రోకర్ల రాజ్యం కొనసాగుతోందని, టిటిడి జెఇఓ శ్రీనివాసరాజు వైఖరే ఇందుకు కారణమని ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ ఆరోపించారు. బ్రోకర్లకు ఇరవై వేలు చెల్లిస్తే బ్రేక్ దర్శనాలకు అనుమతి ఇస్తున్నారన్నారు. జెఇఓ ధోరణిపై హైకోర్టులో కేసు వేస్తామని, సిఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.