రాష్ట్రీయం

అర్చకుల తొలగింపునకు నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో 65 ఏళ్లు నిండిన అర్చకులను తొలగించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. బుధవారంనాడు పాలకమండలి సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. టీటీడీ పాలకమండలి నిర్ణయంతో నలుగురు అర్చకులు పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇందులో రమణ దీక్షితుల పండితులు కూడా ఉన్నారు.