తెలంగాణ

గవర్నర్‌ను కలిసిన టి.టిడిపి నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో తీవ్ర దుర్భిక్షం నెలకొన్నందున యుద్ధప్రాతిపదికపై కరవు సహాయక చర్యలు ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని టి.టిడిపి నేతలు శుక్రవారం ఇక్కడ గవర్నర్ నరసింహన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇటీవల తాము కరవుయాత్ర చేపట్టగా రైతులు ఎంతో దయనీయ పరిస్థితుల్లో ఉన్నట్లు వారు గవర్నర్‌కు వివరించారు. టి.టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య తదితరులు రాజ్‌భవన్‌కు వచ్చారు.