తెలంగాణ

కరవుపై ప్రధానికి నివేదిస్తాం: టి.టిడిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో కరవు ఫలితంగా రైతులు దీనావస్థలో ఉండగా ముఖ్యమంత్రి కెసిఆర్ పాలేరు ఉపఎన్నికపై దృష్టంతా నిలిపారని టి.టిడిపి నేతలు రేవంత్ రెడ్డి, ఎల్.రమణ తదితరులు ఆరోపించారు. అనేక మండలాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో తాము పరిశీలించగా కరవు పరిస్థితి భీతిగొలిపేలా ఉందన్నారు. కరవు సాయంపై సిఎం స్పందించనందున త్వరలో తాము దిల్లీ వెళ్లి ప్రధానికి వాస్తవ పరిస్థితులను నివేదిస్తామన్నారు.