ఆంధ్రప్రదేశ్‌

తుని విధ్వంసం కేసులో భూమనకు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : తుని విధ్వంసం కేసులో తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి, నెంబర్‌ వన్‌ న్యూస్‌ చానెల్‌ యజమాని సుధాకర్‌నాయుడులకు సీఐడీ అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ఈనెల 4న విచారణకు హాజరుకావాలని సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద నోటీసులు జారీ చేశారు. తుని విధ్వంసం కేసులో ఇప్పటికే పలువురిపై కేసులు నమోదయ్యాయి.