ఆంధ్రప్రదేశ్‌

తుని ఘటనలో నిందితుల గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:కాపు ఐక్యగర్జన సందర్భంగా తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టి, తుని పట్టణంలో విధ్వంసానికి పాల్పడిన నిందితులను గుర్తించారు. స్థానికులు అందించిన సమాచారం, వీడియో ఫుటేజీలో దృశ్యాలను నిశితంగా పరిశీలించిన ఏపి సిఐడి పోలీసులు విధ్వంసానికి పాల్పడినవారిలో కొందరిని గుర్తించగలిగారు. రాష్ట్రంలోని రౌడీషీట్లు ఉన్నవారిని, కొందరు నిందితులను విచారించిన మీదట కొన్ని ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. విధ్వంసానికి ఎందుకు పాల్పడ్డారు, దీనివెనుక ఎవరి ప్రోద్బలమేమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.