ఆంధ్రప్రదేశ్
తుని ఘటనలో నిందితులు కోర్టుకు..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 7 June 2016
కాకినాడ: కాపుగర్జన సందర్భంగా తుని వద్ద జరిగిన విధ్వంసకాండలో అరెస్టు చేసిన అయిదుగురి వివరాలను సిఐడి పోలీసులు మంగళవారం మీడియాకు వెల్లడించారు. వీరిని కాకినాడ కోర్టులో హాజరు పరిచారు. నిందితుల పేర్లు: దూడల మహేంద్ర(అమలాపురం) , కూరాకుల దొరబాబు(పిఠాపురం) , మహేష్ (గుంటూరు), పవన్కుమార్(గుంటూరు) , నక్కా సాయి(తూర్పుగోదావరి).