ఆంధ్రప్రదేశ్‌

తుని ఘటనలో నిందితులు కోర్టుకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: కాపుగర్జన సందర్భంగా తుని వద్ద జరిగిన విధ్వంసకాండలో అరెస్టు చేసిన అయిదుగురి వివరాలను సిఐడి పోలీసులు మంగళవారం మీడియాకు వెల్లడించారు. వీరిని కాకినాడ కోర్టులో హాజరు పరిచారు. నిందితుల పేర్లు: దూడల మహేంద్ర(అమలాపురం) , కూరాకుల దొరబాబు(పిఠాపురం) , మహేష్‌ (గుంటూరు), పవన్‌కుమార్‌(గుంటూరు) , నక్కా సాయి(తూర్పుగోదావరి).