జాతీయ వార్తలు

లోక్‌సభ నుంచి కాంగ్రెస్ ఎంపీల వాకౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: తమిళనాడు ఎన్నికల ప్రచారం సందర్భంగా తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేశారు. మోదీ వ్యాఖ్యలకు నిరసనగా వారు సభ నుంచి వాకౌట్ చేశారు.