తెలంగాణ

తెలంగాణకు మహాద్రోహం : ఉత్తమ్ కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్‌కు పేరు వస్తుందనే కుట్రతో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అబద్దాలు చెబుతూ మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంటున్నారని, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి అంచనాలు పెంచి టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణకు మహాద్రోహం జరగబోతోందని ఉత్తమ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు.