రాష్ట్రీయం

రాజీనామాల‌ కంటే అవిశ్వాసం :ఉండవల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టీడీపీ-వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. జేఎఫ్‌సీ విజయవంతం అవుతుందన్న నమ్మకం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్య పరిష్కారానికి చర్చలు ముఖ్యమని, ప్రజాస్వామ్యంలో సమాచారాన్ని ప్రజలకు ఇవ్వటం ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.