ఆంధ్రప్రదేశ్‌

ఉన్మాది దాడిలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో గురువారం ఓ ఉన్మాది బీభత్సం సృష్టించి ఇద్దరిని బలిగొన్నాడు. ఆ ఉన్మాది తొలుత తన ఇంట్లో వదినను హత్య చేసి ఆ తర్వాత బస్టాండ్ వద్ద వీరంగం చేశాడు. ఉన్మాది దాడిలో నాగభూషణం అనే వ్యాపారి ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన స్థానిక ఎంపిటిసి సభ్యురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాసేపటికి పోలీసులు బస్టాండ్ వద్దకు చేరుకుని ఉన్మాదిని అదుపులోకి తీసుకున్నారు.