జాతీయ వార్తలు
కల్తీకల్లు తాగి 21మంది మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 17 July 2016
లక్నో:ఉత్తర్ప్రదేశ్లోని అలీగంజ్లో కల్తీ మద్యం తాగి 21మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పదిమంది తీవ్రఅస్వస్థతకు గురయ్యారు. వీరిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కల్తీకల్లు తాగిన మరుక్షణం వారంతా అనారోగ్యానికి గురయ్యారు. కాగా ఈ సంఘటనపై స్పందించిన ప్రభుత్వం ముగ్గురు ఎక్సైజ్శాఖ అధికారులను సస్పెండ్ చేసింది.