జాతీయ వార్తలు

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మహోబ ప్రాంతంలో సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్‌పీ మద్దతుదార్లకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి సిద్ధగోపాల్‌ సాహు కుమారుడు కూడా గాయపడ్డారు. దీంతో పోలీసులు అప్రమత్తమై బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగో విడతలో మొత్తం 53 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ మొదలైంది. దాదాపు 1.84 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.