తెలంగాణ

సభా సంప్రదాయాలను ఖూనీ చేసిన కెసిఆర్: ఉత్తమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: జల విధానాన్ని వివరించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన సిఎం కేసీఆర్ అసెంబ్లీ సంప్రదాయాలను మంట గలిపారని టి.పిసిసి అధినేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి శుక్రవారం ఇక్కడ మీడియాతో అన్నారు. పాలమూరు-రంగారెడ్డి పథకంలో భారీగా అక్రమాలు జరిగాయని, నీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ సాంకేతికంగా సరికాదన్నారు. ఇప్పటికే చేపట్టిన నీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదన్నారు.