ఉత్తరాయణం

అవినీతికి అడ్డుకట్ట వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికార యంత్రాంగం, రాజకీయ నేతల్లో ఎక్కువమంది అవినీతిపరులన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్వేలోనే ఇది తేలింది. ఇది బాధాకర విషయం. నీతి నిజాయితీలతో వ్యవహరించాలన్న ధ్యాస వారిలో పూర్తిగా పోయింది. పల్లెల్లో ఇసుక మాఫియా రాజ్యమేలడంలో అధికారులు, నాయకుల పాత్రే కీలకంగా మారింది. నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతో వారు వ్యవహరిస్తున్నారు. నాయకుల్లో మార్పు రావాలంటే ప్రజల్లో మార్పు అవసరం.

-బి.మధుసూదన్ రెడ్డి, బేతంచర్ల