ఉత్తరాయణం

దళితులపై కేంద్రం శీతకన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ ఏర్పాటు గురించి మూడున్నర ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఇప్పటివరకు దానిమీద ఎటువంటి స్పష్టత లేదు. దళితులు, గిరిజనుల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దీనివల్ల అర్ధమవుతోంది.ఇప్పటికైనా కేంద్రం స్పందిచేలా తెలంగాణ బిజెపి నాయకులు ప్రయత్నించాలి.

-గుండమళ్ల సతీష్‌కుమార్, సంస్థాన్ నారాయణపురం