తెలంగాణ
టీఆర్ఎస్ పాలనలో అన్నివర్గాల ప్రజలకు అన్యాయం:ఉత్తమ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 20 October 2018
భైంసా: టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. ఆయన రాహుల్ పాల్గొన్న భైంసా ఎన్నికల సభలో మాట్లాడుతూ డిసెంబర్ 12న వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. కేసీఆర్ పాలనలో 4500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని అన్నారు.